త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి గాను పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు
ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చెనెల్లి హరీష్ చంపుతామని హెచ్చరించగా, అదే గ్రామం�
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు.
చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత పెరగాలని, ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం మెరుగుపడాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమ�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పెగడపల్లి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నామాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ గ్ర�
కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు.
సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తపస్ మండల అధ్యక్షుడు ధ్యావనపల్లి శ్రీకాంత్ రావు అన్నారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు �
అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ST certificates | మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు సమిష్టితో పనిచేసి మండలంలో పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి లో మండలంలో
మండల రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని నెన్నెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల సాగర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నెన్నెల వ్యవసాయ అధికారి సుప్రజకు శనివారం వినతి పత్రం అందజేశ�
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర కాలం గడవకముందే అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ అన్నారు.