రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క లోక్సభ స్థానం కూడా కేటాయించకుండా మాదిగల వ్యతిరేక పార్టీగా మారిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.
Mandakrishna Madiga | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు.
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంపు తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క�