మంచిర్యాల జిల్లా అడవుల్లో పులి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతం లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
మంచిర్యాల జిల్లా అడవుల్లో మళ్లీ పులి కలకలం సృష్టించింది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతంలో పులి మూడు రోజులుగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్ధారణ�
దొంగతనానికి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు.. యజమానిని చూసి పారిపోతున్న క్రమంలో అందులోని ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందా డు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం లో శనివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మం
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్యన మంచిర్యాల జిల్లా ఇందారం మధ్య వంతెన ఉన్నది. రెండు జిల్లాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. అయితే ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంకా హైదరాబాద్-మహారాష్ట్ర వాహనాలు ఇదే వంతెన గుండా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
ఇరుకిరుకు రోడ్లు.. అడుగడుగునా గుంతలు.. బురద.. దుమ్ము.. చిరు జల్లులకే ఉప్పొంగే వాగులు.. స్తంభించే జనజీవనం.. సమైక్య పాలనలో ఇలా దశాబ్దాల పాటు ‘దారి’ద్య్రం వెంటాడింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం �
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సినీ నటి, వీరసింహా రెడ్డి ఫేం హనీరోజ్ సందడి చేసింది. శ్రీ వెంకటేశ్వర షాపింగ్మాల్లో పట్టు పరంపర సేల్స్ను ఎమ్మెల్యే దివాకర్రావు కోడలు ఉదయశ్రీవిజిత్రావుతో కలిసి ప్రారంభి�
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
Tragedy News | ఆ యువకుడిని కడసారి చూసేందుకు బంధుమిత్రులతోపాటు అతని దోస్తులు కూడా భారీగా తరలివెళ్లారు. అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగి వెళ్తూ అతని స్నేహితుల్లో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.
నగరం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వలయం.. గ్రేటర్లో నిమిషమైనా.. చీకట్లను కమ్మనివ్వదు. తెలంగాణ ఏర్పడే నాటికి కనీసం ఐదు మెగావాట్లకు దిక్కులేని స్థితి నుంచి ఇప్పుడు రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడని స్థితిక�
Himayat sagar | హిమాయత్సాగర్ (Himayat sagar) సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం తెలంగాణ, ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగన్నది. బంగ