Leopard attacks | జిల్లాలోని లక్షెట్టిపేట ఫారెస్ట్ రేంజ్ పెద్దంపేట సెక్షన్ పరిధిలో ఉన్న పోచంపల్లి అడవి ప్రాంతం శనివారం తెల్లవారుజామున మేత కోసం వెళ్లిన ఆవుల మందపై చిరుతపులి హఠాత్తుగా దాడి చేసింది.
Farmer Dharna | చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి ఆదుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నాగసముద్రం మూల మలుపు వద్ద శనివారం రైతాంగం రోడ్డెక్కారు.
Crime | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడలో కన్నవేణ రాజమణి (35) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మంచిర్యాల పట్టణ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మం డలం తపాలాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ‘ఈ జాబితాలో ఉన్నోళ్లందరూ ఇల్లు ఉన్నవారే.. ఇల్లు లేనోళ్లు ఎవరూ లేరు. అసలు ఈ జాబితా మీకు ఎక్క�
మందు బాబులు తెగతాగేశారు. కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025కు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31న ఒక రోజే మంచిర్యాల జిల్లాలోని 79 మద్యం దుకాణాలు, 17 బార్ అండ్ రెస్టారెంట్లలో రూ. 7 కోట్ల 70 లక్షల మద్యం పై చిలుకు అమ్మకా
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాళమ్మ కాలనీలో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రం నిర్వహణ గతితప్పింది. ఏజెన్సీతో పాటు మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ వీధికుక్కలు మృత్యువాత పడుతున్నట్లు తెలుస
Manchiryala | మంచిర్యాల జిల్లాలో(Manchiryala) అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలను(Stray dogs) బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోవడంతో ఎనిమిది శునకాలు మరణించాయి.
Girl died | రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా(Manchiryala district) లక్షెట్టిపేట పట్టణంలోన
దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజర్ ప్రమోద్కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంది సతీశ్కుమార్ హేమలత, డీఆర్వో పోషమల్లు, సెక్షన్, బీట్ అధిక
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్లోని శ్రీలంక కాలనీలోగల చెత్త కుప్పలో ఓ పసికందు కనిపించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు చెత్తకుప్పలో నుంచి పాప ఏడుపులు వినిపించాయి. అదే కాలనీకి చెందిన ఓ యువకుడు గుర్త�
Manchiryala District | మంచిర్యాల జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల ప్రధాన అధికారి కార్యాలయం ప్�
గత మార్చిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నష్టపరిచాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలపై తీవ్ర ప్ర భావం చూపాయి. మబ్బులకు తెగుళ్లు వచ్చా యి. వర్షం, వడగండ్ల వాన చేతికొచ్చిన పంట ను దెబ్బసింది. పూత, పొట్ట దశ, గొల�