Kishan Reddy | గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి(Kishan Reddy) అన్నారు.
Manchireddy Kishan Reddy | ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి కాంగ్రెస్
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ అధ్యక్షతన జరిగిన విస్త�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వ
బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి అని, తాము ఎలాగూ రైతుల కోసం పోరాటం చేస్తామని, కానీ.. రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టులు ఎక్కడ? అని, రైతు సంఘాల నోళ్లెందుకు మూతబడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో మోసపోయి..గోస పడుతునన్నామని.. ఈ లోక్సభ ఎన్నికల్లోనైనా తప్పును సరిదిద్దుకుని బీఆర్ఎస్పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించుకుందామని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్
తెలంగాణ సాధించడంతో పాటు అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీకి తప్పా.. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్�
ఇది తాత్కాలిక విరామేనని, ఇక నుంచి విజయమేనని, రానున్న లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి సహా అన్ని ఎంపీ స్థానాల గెలుపునకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పార్�
CM KCR | తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచే ఊపులో ఉన్నట్టున్నారు? ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆల్రెడీ గెలిచిన ఊపులో ఉన్నట్టనిపిస్తున్నది. రెండు దశల ప్రచారం పూర్తి చేశినం. ఇకపై చేయబోయే ప్రచారమంతా అడిషనలే.
ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆ