తమపై నమోదైన అక్రమ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమ
ఫార్మాసిటీ భూసేకరణలో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలకు దమ్ముంటే చర్చ కు రావాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఈనెల 1
రేవంత్ సర్కార్ తీరు కంచె చేను మేసినట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు �
కోహెడ్ మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ కోసం కేసీఆర్ ఇచ్చిన స్థలాన్ని డెవలప్మెంట్కు ఇస్తారంట అని మండిపడ్డారు. రి�
భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు తలొగ్గి అధికారులు ఎన్ని తప్పుడు పనులు చేసినా.. అక్రమ కేసులు పెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో బీఆర్ఎస్ పార్టీ రంగ�
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.
సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ నేడు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిష
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఏ వార్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలియని వ్యక్తి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్య
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహార శైలి సొమ్ము ఒకరిది...సోకు మరొకరిదిలా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట�
ఫ్యూచర్సిటీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీ�
నందివనపర్తి దేవాదాయ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంప ట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం�
జిల్లా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం తో.. సేవ్ టీచర్స్ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగానే శనివారం సేవ్ టీచర్స్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి �