జిల్లా అడవులు పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా మారింది. పక్కనున్న ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ నుంచి బెల్లంపల్లి, చెన్నూర్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుండడంతో అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయ్యాయి.
ఇండ్ల పట్టాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని మం చిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో 125 గజాల్లోపు ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలకు భూ
పాల వ్యాపారం పేరిట రైతులను మోసం చేసిన అరిజిన్ డెయిరీ ఫాం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సంబంధిత కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు.
గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) కార్యక్రమాన్ని చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా నిర్వహిస్తున్�
కమలం పార్టీలో పక్కింటి పెత్తనం కాకరేపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా ఇతర జిల్లాలకు చెందిన వారు కొనసాగుతుండగా పార్టీకి తలనొప్పిగా మారింది.
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఈ నెల 15 నుంచి పంపిణీ ప్రారంభం ఇప్పటికే 3,26,735 మంది లబ్ధిదారులు సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం మంచిర్యాల, ఆగస్టు 7, నమస్తే తెలంగాణ : వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిని 65 ఏండ్ల నుంచ�
చెన్నూర్, ఆగష్టు 7: చెన్నూర్లో ఆదివారం మో స్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి చిన్నపాటి జల్లులు పడుతున్నాయి. కాలువలు నిండుగా ప్రవహించడంతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు మబ్బులు కమ్ముక�
ఏటేటా పెరుగుతున్న మత్స్య సహకార సంఘాలు 5 నుంచి 27కి చేరుకున్న మహిళా సొసైటీలు 62 నుంచి 79కి చేరిన పురుషుల సొసైటీలు ఆసక్తి చూపుతున్న మత్స్యకారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణం నీలివిప్లవంతో పెరిగిన ఆదా
బెజ్జూర్, ఆగస్టు 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే క�
జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాలలో జాతీయ చేనేత దినోత్సవం మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించి, చేనేత పరిశ్రమ, కార్మికులకు అండగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళిక�
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం నెలంతా ఆధ్యాత్మిక వాతావరణం భక్తులతో కిటకిటలాడనున్న దేవాలయాలు తొలిరోజే శుక్రవారం రావడం విశేషం మంచిర్యాల ఏసీసీ/భైంసా, జూలై 28: శ్రావణమాసం.. తెలుగు వారికి ఎంతో విశిష్టత కలిగిం�