State level competitions | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ. అనూష , బి. శిరీష రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రా పనపల్లిలోని అంగన్వాడీలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వివరాల ప్రకారం.. అంగన్వాడీలో మూడు రోజుల క్రితం కోడిగుడ్లను పంపిణీచేశారు. వాటిని ఆదివారం పిల్లల�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచి-2లో జరిగిన అవకతవకల్లో రూ.12.61 కోట్ల విలువైన బంగారంతోపాటు రూ.1.10కోట్ల నగదు మాయమైనట్టు ఆడిట్ అధికారులు తేల్చారు.
National flag | 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో విద్యార్థులు 79 మీటర్ల భారీ జాతీయ జెండాతో వీధులలో ర్యాలీ నిర్వహించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అడవుల్లోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన కొండల పై నుంచి పాల నురగలవలే జాలువారే నీటి ధారలు చూపరులను ఆకట్
మంచిర్యాల జిల్లాలో డెంగీ ఫీవర్ భయపడుతున్నది. పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి దోమలు విజృంభిస్తుండగా, రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు టీ హబ్లో 2 వేలకు పైగా పరీక్షలు న�
‘రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను ఆపేసింది.. ఒకవేళ ఈ జీవో ను మళ్లీ తెస్తే అధికార పార్టీ నుంచి మొట్టమొదటగా రాజీనామా చేసేది నేనే..’ అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కబ్జాకు కాదేదీ అనర్హం.. అన్నట్లుగా ఉంది జిల్లా కాంగ్రెస్ నేతల తీరు. ఖాళీ జాగ కనిపిస్తే చాలు స్వాహా చేయడం వారికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే పలువురు లీడర్లు అనేక స్థలాలను చేజిక్కించుకున్నట్లు ఆరోపణలు
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవా రం నిరసన చేపట్టారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈ వో రాజేశ్వర్తో వాగ్వాదానికి ది�