మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు
ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు.
ఓ మహిళ బైక్పై వస్తుండగా, చీర కొంగు టైర్లలో ఇరుక్కొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో భర్త కరోనాతో చనిపోగా, ప్రస్తుతం ఈమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషుల�
Karimnagar | కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి పంచాయతీలోని కొత్త తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
Karthika Pournami | కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో భక్తులు, మహిళలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక
సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.
Road safety rules | ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని దేవాపూర్ ఎస్సై గంగారాం సూచించారు.
మంచిర్యాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం కొనుగోళ్లలో ఇందారం రైస్మిల్లర్ చేసిన గోల్మాల్ రోజుకో మలుపు తిరుగుతున్నది. భారీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్న ఈ వ్యవహారంలో విజిలెన్స్, టాస్క్పోర్స్
Maoists | మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ మంగళవారం డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు.
మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. సోమవారం నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో 2025-27కు సంబంధించిన మద్యం షాపులను లక్కీ లాటరీ ద్వారా కేటాయించారు. ఉదయం 11 గంట�
నిజానికి రచయిత రాజీ కథలు పల్లె ఆత్మను పట్టి చిత్రించాయి. మంచిర్యాల జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన రాజీ జీవితంలో ఎన్నో హోదాల్లో, ఎన్నో బాధ్యతల్లో పనిచేసినా తనలోని సున్నితత్వాన్ని ఎప్పుడూ కాపాడుకున
Chennai Super Kings | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రం ముత్యంపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మండల ప్రీమియర్ లీగ్ మినీ సీజనల్ వన్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.