కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస
మంచిర్యాల జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుం ట, మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో వర్షం పడింది.
మందమర్రి రూరల్/నెన్నెల, మే 31 : మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుంట,మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా గాల
Farmers | నెన్నెల : సారు మా వడ్లు కాంట చేసి ఇరవై రోజులయింది.. కాంట అయిన బస్తాలను లారిలో ఎక్కించండి అంటే సదరు డీసీఎంస్ నిర్వాహకుడు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదేందీ అని అడిగితే కాంట చేసిన బస్తాలను మరలా వడ్లను �
బదిలీల ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు అధికారులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తాజా బదిలీల్లో అక్కడి నుంచి కదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 15.14 ఎకరాల భూముల సాగుకు దేవాదాయశాఖ జారీచేసిన లీజు నోటిఫికేషన్ అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించిం�
లింగ నిర్ధా రణ పరీక్షలు చట్టరీత్యా నేరమని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పని
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
DPO Venkateshwar Rao | పంచాయతీల అధికారులు, సిబ్బంది పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా గుడిపేటలోని వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. వైద్య కళాశాల హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు ఆద�
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు రాంటెంకి రాజాతిరుపతి(44) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు.