మంచిర్యాల జిల్లా మందమర్రిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన ఫంక్షన్ హాల్తో పాటు 2.10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. మందమర్రి ప్రాంతం షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫ�
మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ఆర్థిక సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలక వర్గాలకు సవాళ్లుగా మారబోతున్నాయి. ఈ న�
రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చారు. పలువురి స్వగ్రామాలతో పాటు పైలట్, దత్తత గ్రామాల్లోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు.
భార్య పంచాయతీ ఎన్నికల బరిలో నిలువగా, భర్తను రేషన్ డీలర్ విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేటలో సోమవారం చోటుచేసుకున్నది. కొండంపేట రేషన్ డీలర్గా నీల మనోహర్ కొనసాగుతు
కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పుడు గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది.
నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని తల్లీకూతుళ్లు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకున్నది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాలకు చెందిన ఆరేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటనలో మిస్టరీ వీడింది. వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తితో పాటు మరో వ్యక్తి కామాంధులై పసిప్రాణాన్ని కాటేశారు. సోమవారం దండేపల్�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకుగాను 28 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగిసినా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వందుర్గూడ, గూడెం, నెల్కివెంకటాపూర్ పంచాయతీలు ఎన్నిక
నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు చక్కటి వేదికని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞా�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు
ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు.
ఓ మహిళ బైక్పై వస్తుండగా, చీర కొంగు టైర్లలో ఇరుక్కొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో భర్త కరోనాతో చనిపోగా, ప్రస్తుతం ఈమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.