మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 15.14 ఎకరాల భూముల సాగుకు దేవాదాయశాఖ జారీచేసిన లీజు నోటిఫికేషన్ అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించిం�
లింగ నిర్ధా రణ పరీక్షలు చట్టరీత్యా నేరమని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పని
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
DPO Venkateshwar Rao | పంచాయతీల అధికారులు, సిబ్బంది పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా గుడిపేటలోని వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. వైద్య కళాశాల హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు ఆద�
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు రాంటెంకి రాజాతిరుపతి(44) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు.
మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించగా, నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ కనిపించింది. ఇటీవల క్యాతన్పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగర
మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం(ఈ నెల 13)తో ముగిశాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9703 మంది రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన 47 మంది పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశార