DPO Venkateshwar Rao | పంచాయతీల అధికారులు, సిబ్బంది పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా గుడిపేటలోని వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. వైద్య కళాశాల హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు ఆద�
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు రాంటెంకి రాజాతిరుపతి(44) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు.
మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పు ల కుంపటిని తలపిస్తున్నాయి. నాలుగు రో జులుగా శ్రీరాంపూర్ ఏరియాలో 41 నుం చి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించగా, నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ కనిపించింది. ఇటీవల క్యాతన్పల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగర
మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం(ఈ నెల 13)తో ముగిశాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9703 మంది రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన 47 మంది పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశార
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయింది. గూడెం చెక్పోస్టు నుంచి భారీ కాన్వాయ్తో గుడిపేట మెడికల్ కళాశాల భవనం వద్దకు చేరుకోగానే, ఆయనకు పార్టీ శ్రేణు �
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలోగల ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్లో ఎక్స్పరీ డేట్ మందులు (ఔషధాల)తో చికిత్స అందించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ‘కాలం చెల్లిన ఔషధం.. ప్రాణాలతో చెలగాటం’
మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులకు కూడిన వానతో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. గాలిదుమారంతో మామిడి పూత, పిందెలు, కాయలు నేలరాలాయి. ఆర�
మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని శ్రీహిందూ మృతిపై కాళేశ్వరం జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణి సంయుక్తంగా సోమవారం వ�