ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది.
నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని తల్లీకూతుళ్లు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకున్నది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాలకు చెందిన ఆరేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటనలో మిస్టరీ వీడింది. వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తితో పాటు మరో వ్యక్తి కామాంధులై పసిప్రాణాన్ని కాటేశారు. సోమవారం దండేపల్�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకుగాను 28 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగిసినా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వందుర్గూడ, గూడెం, నెల్కివెంకటాపూర్ పంచాయతీలు ఎన్నిక
నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు చక్కటి వేదికని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞా�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు
ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు.
ఓ మహిళ బైక్పై వస్తుండగా, చీర కొంగు టైర్లలో ఇరుక్కొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో భర్త కరోనాతో చనిపోగా, ప్రస్తుతం ఈమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషుల�
Karimnagar | కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి పంచాయతీలోని కొత్త తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
Karthika Pournami | కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో భక్తులు, మహిళలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక
సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.
Road safety rules | ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని దేవాపూర్ ఎస్సై గంగారాం సూచించారు.