రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం పూర్తయినప్పటికీ మంచిర్యాల జిల్లాలో మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా, కాంగ్రెస్లో �
పెండ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట, చావు డప్పులు వినిపించేలా చేసింది విధి. మరో 14 రోజుల్లో కూతురు వివాహం పెట్టుకోగా, ఇంతలోనే ఆమె తండ్రి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి గ్రామ �
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పంచాయితీ తారస్థాయికి చేరింది. ఎంపీ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వర్గీయుల పంచాయితీ ముదిరిపాకాన పడింది. ఏకంగా పోలీస్స్టేషన్కు చేరుకోవడంతో మరోసారి హాట్
“మంచిర్యాల నియోజకవర్గంలో పండిన పంటలను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనలేదు. అకాల వర్షాలకు పంట పాడై నష్టపోతుందనే భయంతో ధాన్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం లో నలుగురు రైతులు మృతి చెందారు. రెండున్నర నెలలు పూర్త�
ఈ నెల 21న మంగళవారం బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు రానున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం మం చిర్యాలలో ఏర్ప�
పాఠశాల విద్యపై కేంద్ర విద్యాశాఖ ఇచ్చే పీజీఐ-డీ (ఫెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్- డిస్ట్రిక్స్) గ్రేడింగ్లో మంచిర్యాల జిల్లా సత్తా చాటింది. 2017-18 నుంచి 2024-25 వరకూ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడిం�
PD Act | మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న విక్రేతపై బుధవారం పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా త�
కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస
మంచిర్యాల జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుం ట, మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో వర్షం పడింది.
మందమర్రి రూరల్/నెన్నెల, మే 31 : మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుంట,మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా గాల