మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలోగల ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్లో ఎక్స్పరీ డేట్ మందులు (ఔషధాల)తో చికిత్స అందించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ‘కాలం చెల్లిన ఔషధం.. ప్రాణాలతో చెలగాటం’
మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులకు కూడిన వానతో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. గాలిదుమారంతో మామిడి పూత, పిందెలు, కాయలు నేలరాలాయి. ఆర�
మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని శ్రీహిందూ మృతిపై కాళేశ్వరం జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణి సంయుక్తంగా సోమవారం వ�
Sri Rama Navami | తాండూర్, మార్చి 27 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పల్లలకి సేవతో ప్రారంభమైన శోభాయాత్రలు పట్టణమంతా సందడి నింపా�
హాస్టల్లో సమస్యలను అధికారులకు విన్నవిస్తే వార్డెన్తో పాటు సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆదివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు.
నిరుపేద యువతుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు పెళ్లి పేరిట వారిని పక్క రాష్ర్టాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్టు తెలిసింది. నిరుడు జూలైలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చ�
Medical Camps | మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీరాణి, లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
మంచిర్యాల జిల్లాలో గోదావరి పక్కనే ఉన్నా సీతారాంపల్లి, తాళ్లపల్లి రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్లో నీళ్లు ఆపి�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధిలో ఉచ్చు పెట్టి చిరుతను హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. దం
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆఫీస్ అటెండర్ బొల్లి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం విధులకు హాజరైన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ పంచాయతీలోని చొప్పరపల్లిలోగల అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.