హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్)కు తొలిసారి మహిళ నాయకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న ప్రియా నాయర్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, మేనేజింగ�
YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంపెనీ భారత దేశం మేనేజింగ్ డైరెక్టర్గా గుంజన్ సోనీని నియమించినట్లుగా సోమవారం వెల్లడించింది. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ రంగాల్లో రెండు �
Bandhan Bank | బంధన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పార్ధ ప్రతిమ్ సేన్ గుప్తా వచ్చేనెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు.
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పన్లేదు. ప్రమాదాలూ అంతే. ఫలానా సమయంలో, ఫలానా విధంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేరు. ప్రమాదం జరిగిన తర్వాత లోపాన్ని గుర్తించినా, కారణాన్ని విశ్�
Nikhil Joshi: నిఖిల్ జోషికి బోయింగ్ కంపెనీ పెద్ద బాధ్యతలను అప్పగించింది. బోయింగ్ ఇండియా డిఫెన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా జోషిని నియమించింది. భారత్లో తమ ఆపరేషన్స్ ను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆ �
TSMDC | తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర
షాద్నగర్లో తక్కువ ధరకు ప్లాట్లు అంటూ నమ్మించి పలువురి వద్దనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు పలువురు ఉద్యోగుల�
ఆటో కంపోనెంట్స్ తయారీలో అంతర్జాతీయ దిగ్గజంగా పేరొందిన బాష్ లిమిటెడ్.. తమ ఇండియా విభాగం అధ్యక్షుడిగా, ఎండీగా గురుప్రసాద్ ముడ్లపూర్ను నియమించింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. సౌమిత్రా భట్టా
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు ట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృష
చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు, బ్యాంక్ల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు వీలైనంతకాలం పదవిలో కొనసాగాలని కోరుకుంటారు. రెండో టెర్మ్, మూడో టెర్మ్ పునర్నియామకానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు
చైర్మన్ పదవిని మార్చిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు చైర్మన్ స్థానంలో సారథ్యం వహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. చీఫ్ ఎగ్జిక్యూటివ�