Kalpika | సినీ నటి కల్పిక గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్గా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ రిసార్ట్లో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది.
మండలంలోని ముత్యంపేటలో సోమవారం మెట్పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భద్రతతో పాటు సురక్షిత గమ్యా�
ఈ నెల 31న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్-1 డిపో మేనేజర్ విజయ మాధురి కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Samantha | నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సింగిల్గా ఉంటున్న సమంత ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తుంది. రెండు నెలల క్రితం ముంబైలో పికిల్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా �
IREL Recruitment 2023 | మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాలలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎ�
EPIL Recruitment 2023 | మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ (ఈపీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో బీకాం కోర్సులకు గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది బీకాం కోర్సులో ఇంజినీరింగ్కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్లో 61,702 మంది చేరగా, బీకాంలో 77,017 మంది ప్రవేశాలు పొందారు.
తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్ల
Srikalahasti Fincare Bank Robbery || తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంకు చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ ! తనను కట్టేసి బ్యాంకు దోచేశారని ఫిర్యాదు చేసిన మేనేజరే.. దోపిడీకి అసలు సూత్రధారి అని పోలీసుల విచారణలో వ�
Indian Bank | ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI | దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు
కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పర