మనఊరు-మనబడి పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
సర్కారు బళ్లలో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సకల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు పథకాలను అమలు చేసింది. దానిలో భాగంగా ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ పథకా�
కాంగ్రెస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పనుల పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. గడువులోగా బిల్లులు మంజూరు చేయకపోతే, 16వ రోజు రాష్ట్రంలోని అన్ని బడులకు తాళాలు వేస్త�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. ఎంపిక చేసిన వాటిల్లో సగం పాఠశాలల్లో కూడా నేటికీ పనులు పూర్తి కాలేదు.
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వి�
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో రూ.కోటి 20లక్షలతో నిర్మించిన మండల పరి�
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. మన ఊరు-మన బడి పథకం కింద కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో తీర్చిదిద్దింది. పిల్లలను చదివించే భారం తల్లిదండ్రులపై పడకుండా సీఎం �
రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ (MLA Gadari Kishore) అన్నారు. గురుకులాల (Gurukula schools) ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని చెప�
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను త్వరలో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలు, టీచర్ పోస్టుల భర్తీ, ‘మన ఊరు మన బడి మన బస్తీ మన బడి’ కార�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి.
శిథిలావస్థకు చేరిన భవనాలు.. ప్రహరీలు లేక ఆవరణలో సంచరించే పశువులు, పందులు.. భయంభయంగా చదువులు.. మూత్రశాలలు లేక బాలికల అవస్థలు.. వంట గది లేక మధ్యాహ్న భోజనం వండేందుకు ఇక్కట్లు.. తాగునీటి వసతి లేక తిప్పలు.. విద్యుత�
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దినేశ్ ఆధ్వర్యంలో ఏర�
రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ పథకం కింద పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా కోసం జైళ్ల శాఖకు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
పాఠశాలలు మరింత బాగుపడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రతి జిల్లాలో వందలాది పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ యోజనతో డిజిటల్ బోధనతోపాటు మౌలిక స