Niranjan reddy | చదువులో భాగంగా విద్యార్థులు ఆటలాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసమే పాఠశాలల్లో ఆటలు ఆడిస్తారని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అందులో భాగం కావాలన్నారు
Minister Sabitha reddy | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టామని.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అ
కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలి మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పాఠశాలల పునః ప్రారంభంలోపు సౌకర్యాల కల్పన పూర్తికావాలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా�
గ్రామాల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు తాండూరు, మే 19: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్�
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య స్కూళ్లకు కొత్త రూపురేఖలు విద్యావ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట షాద్నగర్రూరల్, మే19 : సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని సర్కార్ విద్యావ్యవ�
వెల్గటూరు (ధర్మపురి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలువనున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వ�
స్కూళ్ల పునఃప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయం జిల్లాలో తుది దశకు చేరిన అంచనాల తయారీ వేగంగా మన ఊరు-మన బడి తొలి విడుత అభివృద్ధి పనులు 96 స్కూళ్లకు రూ.19.15 కోట్లతో పాలనాపరమైన అనుమతులు పలు పాఠశాలల్లో ఇప్
అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట టౌన్, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వ
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వరంగల్లో జరిగిన సాఫ్ట్పత్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్నారై రవిచందర