భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఘటన ములకలపల్లి మండలం మాదారంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన నమిత (26)కు కొన్నేళ్ల క�
విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని �
Office Chair | ఆఫీస్లోని కుర్చీ కోసం అమన్ జాంగ్రా, విశాల్ మధ్య ఘర్షణ జరిగింది. కోట్లాట నేపథ్యంలో విశాల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే అమన్ అతడ్ని అనుసరించాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న విశాల్పై గన్
Wife elopes | ఆగ్రహించిన ఆమె భర్త బుధవారం అంబాద్లోని శారదా నగర్లో నివసిస్తున్న మామ ఇంటికి వచ్చాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెర�
Human sacrifice | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్ను అరెస్ట్ చేశారు.
నోరూరించే సౌత్ ఇండియన్ డిష్ మసాలా దోసెను అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా ఆరగిస్తారు. ముంబై రెస్టారెంట్లో ఓ వ్యక్తి మసాలా దోసె ఆర్డరివ్వగా దోసె, ఆలూ ఫిల్లింగ్ వేర్వేరుగా సర్వ్ చేశారు. దీనికి సంబంధించి
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్తులు (Cyber Crime) చెలరేగుతూనే ఉన్నారు. అదనంగా కొంత డబ్బు ఆర్జించేందుకు బాధితుడు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం జాబ్కు దరఖాస్తు చేయగా ఆపై ఓ లింక్ క్లిక్ చేయడంతో భారీ మొత్తం క
Viral Video | మహిళను ఒక వ్యక్తి ఈడ్చుకొచ్చాడు. ఆమెను బలవంతంగా ప్రైవేట్ క్యాబ్లోకి తోసి పిడిగుద్దులు కురిపించాడు. మరో వ్యక్తి కూడా ఆ కారు వద్ద ఉన్నాడు. అనంతరం వారు అక్కడి నుంచి ఆ కారులో వెళ్లిపోయారు. స్థానికులు �
Viral Video | బుధవారం ఉదయం ఆ వ్యక్తి హౌసింగ్ సొసైటీకి వచ్చాడు. సెల్లార్లో పార్క్ చేసి ఉన్న సుమారు 12కుపైగా కార్లపై ఒక బాటిల్లోని యాసిడ్ను చల్లాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
Viral Video | కాంగ్రెస్ పార్టీ గురువారం వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఒక వ్యక్తికి పెళ్లికుమారుడి గెటప్ వేశారు. తలపాగాతోపాటు మెడలో రూ.2,000 నోట్ల దండను వేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులతో
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున�