Man Kills Father | అన్న సంతోష్ హడావుడిగా బైక్పై వెళ్లడాన్ని తమ్ముడు ప్రశాంత్ గుప్తా గమనించాడు. ఇంట్లో రక్తం మరకలు ఉండటం, తండ్రితో పాటు తన ట్రాలీబ్యాగ్ కనిపించకపోవడంతో ఏదో జరిగినట్లు అనుమానించాడు. వెంటనే ఈ విషయా�
లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు.
Odisha Shoker | యువకుడు ఆదివారం రాత్రి తండ్రి ఇంటికి వచ్చాడు. సవతి తల్లిని తిట్టడంతోపాటు ఆమె పట్ల మొరటుగా ప్రవర్తించాడు. దీంతో తండ్రి జోక్యం చేసుకున్నాడు. భార్యకు మద్దతుగా అతడు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వాగ్వాదం పె�
Dog fight | డాగ్ ఫైట్ను చూసిన రాజ్కమల్, చనిపోయిన ఆనంద్ కుక్కపై ఆ వాట్సాప్ గ్రూప్లో విమర్శిస్తూ కొన్ని మెసేజ్లు పోస్ట్ చేశాడు. దీంతో సభ్యుల మధ్య చర్చకు, వాగ్వాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆనంద్�
COVID Protection | ఒక మెట్రో రైలులో కొందరు వ్యక్తులు ప్రయాణించారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించారు. అయితే ఆ ప్రయాణికుల్లోని ఒక వ్యక్తి కరోనా పట్ల మరింతగా కేర్ తీసుకున్నాడు. ఏకంగా డజనుకుపైగా మాస్కులు ముఖానికి ధరి
నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.
స్కూటర్పై వెళుతున్న వ్యక్తిని ఓ భారీ పక్షి అనుసరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను షేర్ చేశారు.
చెట్టుపై కూర్చుని డోనట్ తింటున్నఉడతను ఓ వ్యక్తి గమనించి తన మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. చెట్టుపై కూర్చున్న ఉడత భారీ డోనట్ను తింటున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్గా మారింది.