ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవేలోని తూప్రాన్పేట్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో �
వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నది. జిల్లావ్యాప్తంగా ఈ సెంటర్లు పేరుకు మాత్రమే పెద్దాస్పత్రులు కాని, డాక్టర్లు అ
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలను బుజ్జగించేందుకు స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని తెలుస్తున్నది. ఖర్గే చర్చలకు ఆహ్వానించినప్పటికీ కో
MLA Malreddy Rangareddy | ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీకి వ్యత�
అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇబ్రహ�
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ అధిష్ఠాన�
రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వాపోయారు. ఇప్పటివరకు స్థానం దక్కని ప్రతి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశ�
ఫ్యూచర్సిటీని ఆపాలని.. తెలంగాణను కాపాడాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున�
మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రయత్నాలు ప్రారంభించారు.
Malreddy Ranga Reddy | రంగారెడ్డి, మార్చి 1 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం కష్ట
Congress | నేతల ఆందోళనలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అట్టుడుకుతున్నది. ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా నుంచి మొదలైన అసమ్మతి సెగలు నేటికీ చల్లారడం లేదు.
కాంగ్రెస్లో కుంపట్లు రగులుతున్నాయి. నిత్యం నిప్పు - ఉప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మరో వివాదం వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం టికెట్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు �