తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చరిత్రను మరిచిపోకుండా భవిష్యత్ తరలాలకు అందేలా ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని నల్లగొండ వన్టౌన్ సీఐ ఏ.రాజశ�
ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు
నల్లగొండ : ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ పోరాట వీరన�
నల్లగొండ : జిల్లా సీపీఎం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత దివంగత మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పూలమా�
Governor Tamilisai | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో
MLC Kavitha | తెలంగాణ సమాజానికి మల్లు స్వరాజ్యం స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమలాంటి ఉద్యమకారులకు ఆమె ఆదర్శంగా నిలిచారని చెప్పారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురా�
Mallu Swarajyam | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) భౌతికకాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చిక
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సత్యవతి రాథోడ్ శనివారం �
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరా�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు సద్�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లు స్వరాజ్యం మృ