ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించార�
Revanth Reddy | కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అదే కాంగ్రెస్ నేతల విమర్శలకు కేటీఆర్ స్పందిస్తే తొందరపడుతున
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతూనే నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని పీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర
తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, నాగర్కర్నూల్ నుంచి బరిలో ఉంటానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకున్నది. వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవికి క్యాబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వ సలహదారుల బాధ్యతలు అప్పగించింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస
అధిష్ఠానం అవకాశం ఇస్తే నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. శనివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో తన పోటీపై చర్చించినట్టు �
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల
ఆరు గ్యారెంటీల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక్కో కమిటీలో ఐదారుగురు సభ్యులు ఉండనుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనే నియమించనున్నది.
Congress | ఆది నుంచి అసమ్మతి సెగలు కక్కుతున్న కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ల ఉపసంహరణ రోజూ నిరసనల సెగ తప్పలేదు. రెబల్స్తో పార్టీ జాతీయ నాయకులు జరిపిన చర్చల సందర్భంగా పలుచోట్ల నేతలకు టెన్షన్ తప్పలేదు.
భువనగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు అధ్యక్షులను నియమిస్తూ బుధవారం మల్లు రవి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఆయన కారును స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డ�
టీపీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి మార్కెట్ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం అనే ఫేస్బుక్ పేజీలో సీఎం, మంత్రి, ఎమ్మెల్సీని కించపర్చేలా ఫొటోలను పోస్టు చేశారని ఆదయ్యనగర్కు చెందిన బీఆ�
మార్ఫింగ్ ఫొటోలతో ప్రముఖులను అసభ్యకర రీతిలో చిత్రీకరించి, వీడియోలు తయారు చేయించిన వ్యవహారంలో తానే బాధ్యుడినని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిస