కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గతంలో రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ప్రజలు, యువత కోసం ఏమీ చెయ్యలేదని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
RS Praveen Kumar | నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో కాంగ్రెస్ అగ్రన�
V Hanumantha Rao | మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే.. టెన్ జన్పథ్లో భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కిండు అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్ట
కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ చివరకు రాజీ పడ్డారు. ‘మల్లు రవిని గెలిపించండి.. మంచి పోస్టు ఇచ్చే పూచీ నాది�
ఏఐసీసీ గురువారం సాయంత్రం విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ న�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వు) లోక్సభ నియోజకవర్గం హాట్ సీటుగా మారనున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి ఇదే నియోజకవర్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు టికెట్ కుంపట్లు అప్పుడే రాజుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం మహబూబ్నగర్ నుంచి నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నా�