Congress | ఆది నుంచి అసమ్మతి సెగలు కక్కుతున్న కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ల ఉపసంహరణ రోజూ నిరసనల సెగ తప్పలేదు. రెబల్స్తో పార్టీ జాతీయ నాయకులు జరిపిన చర్చల సందర్భంగా పలుచోట్ల నేతలకు టెన్షన్ తప్పలేదు.
భువనగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు అధ్యక్షులను నియమిస్తూ బుధవారం మల్లు రవి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఆయన కారును స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డ�
టీపీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి మార్కెట్ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం అనే ఫేస్బుక్ పేజీలో సీఎం, మంత్రి, ఎమ్మెల్సీని కించపర్చేలా ఫొటోలను పోస్టు చేశారని ఆదయ్యనగర్కు చెందిన బీఆ�
మార్ఫింగ్ ఫొటోలతో ప్రముఖులను అసభ్యకర రీతిలో చిత్రీకరించి, వీడియోలు తయారు చేయించిన వ్యవహారంలో తానే బాధ్యుడినని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిస
వనపర్తి జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డికో హఠావో.. కాంగ్రెస్ బచావో.. ఆందోళన గాంధీభవన్కు చేరింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాజీ రాష్ట్రపతి మనవడు చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ జి�