Mallu Ravi | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఫిర్యా
ఎన్టీఆర్-చంద్రబాబు మ ధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ సుదర్శన్రెడ్డి పట్ల ఇప్పుడు చంద్రబాబునాయుడు కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని తెలంగ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్రెడ్డి ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదంటూ హెచ్చర�
Kollapur | నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎన్హెచ్ 167 రహదారిపై సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు, �
కాంగ్రెస్లో మంత్రి సురే ఖ.. ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ టీవీ సీరియల్లా కొనసాగుతున్నది. రెండు వర్గాలు పీసీసీ చీఫ్కు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీకి పలుమార్లు ఫిర్యాదులు చేసి, వివరణలు ఇచ్చినా ప
మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు డీ శ్రీనివాస్ జీవితాంతం లౌకికవాదిగా ఉన్నారని, బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలను ఎప్పుడూ అంగీకరించలేదని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ఆవిష్కరించడం వల్ల ఆయన ఆత�
Ex MLA Sampath Kumar : తెలంగాణ కాంగ్రెస్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి (Mallu Ravi)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ �
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి చేదుఅనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల, ఇర్విన్, మాడ్గుల, కొల్కులపల్లి గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి కార�
Madugula | వంతెనను నిర్మించాలంటూ మహిళలు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మహిళలు డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు అందుగుల గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థా
రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా బీసీల ఉద్యమం బలోపేతానికే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బ�
R Krishnaiah | నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ అనంతరం బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించడం నా జీవిత లక్ష్యం అని కృష్ణయ
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడ