సిద్దిపేట రైతులందరికీ పంట రుణమాఫీ చేశామన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాటలు ఉట్టివేనని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. 2025-26 సంవత్సరానికి రూ.3,04,965 కోట్లత�
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు అన్యాయమే జరిగింది. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించకపోవడం నిరాశే మిగిల్చింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్
“ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా.. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తా..” ఇది రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించి చేసిన ప్రకటన.
అసెంబ్లీ ఎన్నికల ముందు అఫిడవిట్లు ఇచ్చి..దేవుళ్ల మీద ఒట్టేసి మరీ ఓట్లేయించకున్న కాంగ్రెస్, బడ్జెట్ సాక్షిగా ఆరు గ్యారెంటీలకు పాతరేసిందని, అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాల జాతర నడిచిందని బీఆర్ఎస్
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమా ర్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా ఝూటా బడ్జెట్ అని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. పవిత్రమైన శాససనభలో రాజకీయ ప్ర సంగం చేసి పచ్చి అబద్ధాలు..అతిశయోక్తులు చెప
తెలంగాణ వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 465 కోట్లు కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు ప్రాతిపాదనలు చేశ�
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలపై సర్కారు కరుణచూపలేదు. ఆర్థికశాఖకు, ఇంధనశాఖకు మంత్రి భట్టి విక్రమార్క ఉన్నా కూడా డిస్కంల ఆశలు అడియాశలే అయ్యాయి. బడ్జెట్లో సబ్సిడీగా రూ. 11,500కోట్లు కేటాయించారు.
తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై అధ్యయానికి సామాజికవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా పలు అంశాల �
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు నాలుగోరోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా వారి ఆచూకీ లభించలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడ�
వచ్చే ఎండకాలం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంటుందన్న నివేదికలు అందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎదురు తంతాయని, వర్షాలు పడే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఆగుదామని �