సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంచ గచ్చిబౌలి భూముల గుంట నక్కలు ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద చెప్పారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి చెట్లను నరికించిన సీఎం రేవంత్పై కేసు పెట్ట�
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఏజెన్సీ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యతలో ఇవ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ న్యూ డెమోక్రసీ నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కలిసి వినతి పత్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరం రాజీవ్ యువ వికాస పథకం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వద్ద 33/11 కేవ
రాష్ట్రంలో రూ.21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇం�
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటైక్స్లో ఘనంగా నిర్వహించే వేడుకలో అవార్డులను అందజేస్తామన్నారు.
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ముందుకొచ్చాయి. రూ. 27 వేల కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొ�
కంచ గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి, వన్యప్రాణులను చంపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తప్పుబట్టారు. తెలంగాణ గురించి మోదీ ఎందుకు అలా మాట�
వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీల అమలులో విఫలం అయ్యారని, ప్రజల్ని మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమదు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మృత్యుంజయ సమీపంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ప్రతినెలా సన్న బియ్యం అందించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. పేదోళ్లకు కడుపునిండా తిండి పెట్టేందుకే తమ ప్రభుత్వం రేషన్కార్డు లబ్ధ�
ప్రాథమిక అధ్యయనం చేయకుండా.. ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండా.. డీపీఆర్ రూపొందించకుండా.. కనీసం బోర్డు ఆమోదం తీసుకోకుండా తెలంగాణ జెన్కో హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పరుగులు
అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ 30 శాతం కమీషన్పై మాట్లాడిన మాటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఉలికిపాటు ఎందుకని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్ని�
2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్పై కాగ్ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్య
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మంజూరైన పలు పనులను కొనసాగించాలని, దేవాదుల నీటిని విడుదల చేసి జనగామ జిల్లా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉప ముఖ్