ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల వరద ప్రవహించి అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని భావించిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి
ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్ర బడ్జెట్ మీద వరంగల్ ఉమ్మడి జిల్లా పెట్టుకున్న ఆశలు.. పెండింగ్ ప్రాజెక్టులు గాల్లో మేడలుగా పటాపంచలయ్యాయి. పిలిస్తే పలికే ముఖ్యమంత్రి... ఎంత అడిగితే అంత ఇస్తాడు. ఈసారి బడ్జెట్ �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశ
రాష్ట్ర బడ్జెట్లో మెతుకుసీమకు ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధ్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని, ప్రధాన రంగాలైన సాగునీరు, వ్యవసాయం, రహదారులు, విద్య,వైద్యానికి బడ్జెట్లో పెద్దప
హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీ పడుతున్నదిని, మహ నగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్�
ఉగాది రోజున గద్దర్ సినీ పురస్కారాల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈనెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సెక్ర�
ఫ్యూచర్ సిటీలో పరిచిన గడ్డిని తీసి మరోచోటికి తరలించేందుకు హెచ్ఎండీఏ ఏకంగా రూ.75లక్షలు ఖర్చు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయమై టెండర్లు పిలిచే పనులు చేపట్టామని కొందరు అధికారులు బుకాయించే ప్రయత్�
‘ఏసీ కార్యాలయంలో కూర్చుని ఫైళ్లను క్లియర్ చేయడం అవసరమే. కానీ అదే మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోండి’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సివిల్ సర్వెంట్లకు హితవు పలికారు. ‘ఈ ప్రాంగణాన్న
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. గురువారం ప్రజాభవన్లో డిప్యూ టీ సీఎం నేతృత్వంలో ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించార�
‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు చేసిన కా ంట్రాక్టర్లకు బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు లేఖ రాశారు.