హైదరాబాద్, మార్చి 14 (నమ స్తే తెలంగాణ): ఏపీ సీఎం నారా చంద్రబాబు శనివారం హైదరాబాద్లోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార నివాసానికి వచ్చారు. నవదంపతులైన భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షికి పుష్పగుచ్ఛాలు అందించి ఆశీర్వదించారు.
ఈనెల 5న సూర్య విక్రమాది త్య వివాహం జరుగగా, బిజీ షెడ్యూ ల్ కారణంగా చంద్రబాబునాయు డు హాజరు కాలేకపోయారు. ఈ క్ర మంలో ప్రత్యేకంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.