కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, కానీ తాము అవకాశం ఇవ్వాలనుకోవడంలేదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. శనివారం శాసనసభ
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి
కరెంట్ స్త్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలిగించడంపై కేబుల్ ఆపరేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగింపుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ బంద్ కావడంతో నగరవాసుల
సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచించారు.
ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) విధానంలో భాగంగా రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం పనులు మాత్రమే చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు, రెన్యువల్స్ పనులను యథావిధిగా నిర్వహించాలని కాంట్రాక్టర్లు ప�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్ఠానం హామీ ఇచ్చిన మాట నిజమేనని, అధిష్ఠానం పెద్దలతో జరిగిన చర్చల్లో తాను కూడా పాల్గొన్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమ�
గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క �
తాండూరు నియోజకవర్గంలో మొదట్లో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి-ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మధ్య లోలోపల కోల్డ్వార్ జరిగినప్పటికీ ప్రస్తుతం బాహాటంగానే తమ బలమేంటో చూపించుకుంటున్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంల
పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీజీ జెన్కో అధికారులను ఆదేశించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్న 23 ప్రాంతాల్�
బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,
అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా నాగర్కర్నూలు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
వచ్చే ఏడాది జనవరి వరకు యాదాద్రి పవర్ప్లాంటులోని అన్ని యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని యాదాద్రి పవర్ప్లాంటులో 730 క�
నల్లగొండ జిల్లా దామర్లచర్ల మండలం వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధ�
కులగణనపై ప్రజెంటేషన్ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అభినందించారు. పలుమార్లు ఆయన పేరు ప్రస్తావిస్తూ ప్రశంసించారు. దీంతో చూసేవాళ్లకు రాహుల్గాంధీకి సీఎం రేవంత్�