రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. గురువారం ప్రజాభవన్లో డిప్యూ టీ సీఎం నేతృత్వంలో ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించార�
‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతులు చేసిన కా ంట్రాక్టర్లకు బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు లేఖ రాశారు.
కూలిందా? పేల్చిందా? తెల్వదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగితే కాంగ్రెసోళ్లు నానా రభస చేసిండ్రు. గోదావరి నదీగర్భంలో కట్టిన మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లలో ఒక పిల్లరుకు ఇబ్బంది ఎదురైతే ఎక్కడాలేని ఆరోపణల�
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కోపమొచ్చింది. మధిర పెద్ద చెరువులో లెక్కా పత్రం లేకుండా మత్స్య శాఖ అధికారులు చేపపిల్లలు వదలడంపై ఆయన మండిపడ్డారు. కేజీలు, ప్యాకెట్ల చొప్పున చేపపిల్లలు వదలడం ఏమిటని తీవ్ర అ
మధిర నియోజకవర్గంలో వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సమాధానం చెప్పాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం చింతకాని మండలం పాతర్లపా�
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రెండు ఐఎస్వో సర్టిఫికెట్లు లభించాయి. మంగళవారం మధిరలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార ఈ �
ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిషారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వర్తింపజేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం నేతలు కేశవరావు, లక్ష్మణ్రావు, ఎన్ శ్రీనివాస్రెడ్డి, బండారు
హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఏడాది క్రితం సీఎం ఎనుముల రేవంత్రెడ్ది ప్రారంభించారు. కుడా ఆధీనంలో ఉన్న కాళోజీ ప్రారంభించి ఏడాదైనా నిర్మాణ ప�
ఓటమి భయంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రలోభాలకు దిగాడని, మధిర బీఆర్ఎస్ కంచుకోట అని, దాన్ని కదిలించడం భట్టికి సాధ్యం కాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. శనివారం చింత�
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, కానీ తాము అవకాశం ఇవ్వాలనుకోవడంలేదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. శనివారం శాసనసభ
సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి