Harish Rao | రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని భట్టి విక్రమార్క కోపంతో ఊగిపోయి ఆగ్రహంగా మాట్లాడితే లెక్కలు మారిపోతాయా..? హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండి తప్పులు, అబద్ధాలు మాట్లాడొచ్చా..? అన�
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించాల్సిన రైతు మేళా వర్షం కారణంగా రద్దయి�
తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నా య పంటల నిర్వహణ వ్యూహాలపై శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన బులెటిన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింద�
పాదయాత్రలో భాగంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పల్లగుట్ట గ్రామంలో నిర్వహించనున్న పర్యటనను అడ్డుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ �
RS Praveen kumar | సీఎం రేవంత్ రెడ్డి తనతో పనిచేసే సహచరులను కూడా దెప్పి పొడుస్తున్నరని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారుమల్లు భట్టి విక్రమార్క. ఆయన ఇవాళ ప్రజా భవన్లో కూర్కొని కన్నీర
ఉచిత సైకిళ్లు తీసుకోవడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులు డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్లో మార్పులు జరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతతో టెంట్ల కింద తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల నుంచి పంపిణీ కేంద్రం వరకు ఆ�
వేసవి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి పెట్టడం సహజం. రాష్ట్ర ప్రజలు ఎండలు, అకాల వర్షాలతో సతమతమవుతుంటే, మంత్రులు మాత్రం అవేమీ పట్టనట్టుగా కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిప�
మాయ మాటలు, తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కొనసాగిందని ప్రజలంతా మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా నిధుల కేటాయింపు ఉందని అంటున్నారు.
అక్షరాల రూ.3.24,234 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శానసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్.. అంకెల గారడే తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా లేదన్న అభిప్రాయాలు �
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు స