సరిగ్గా 25 ఏండ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసులు తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధేయపడ్డారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్ర
Srisailam Dam | శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశ�
Polavaram | పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
నాడు హైటెక్ సిటీతో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించానని.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా కృత్రిమ మేథ(ఏఐ)కి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
తెలంగాణ... ఆంధ్రప్రదేశ్.. తనకు రెండు కండ్లలాంటివి అన్న చంద్రబాబుకు రెండు నాల్కలు ఉన్నట్టుంది! అందుకే గోదావరి జలాల వాడకంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. నిన్నటిదాకా గోదావరిపై తెలంగాణ నిర్మించిన ప్రా
కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవ�
Simhachalam | సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున అం
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అధిక మొత్తంలో చెల్లిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఏపీ కంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ ఆ రాష్ట్రంలో సా మాజిక పెన్షన్లు తక్కువగా ఇస్�
Shivaratri Brahmotsavam | శ్రీగిరి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్�
Tirupati Stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం నారా చంద్రబాబు నాయకుడు క్షేత్రస్థాయిలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఘటనప�
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.