ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపిగా �
సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికా�
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఆయనను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నీరభ్ క�
Polavaram | పట్టుబట్టి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేలా చేశానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును కలియ�
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పెంపుపై (Pension Hike) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతూ సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సత్తుపల్లి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు నిరసనకు దిగారు. సత్తుపల్లిలో ప్ల కార్డులు, నల్ల జెండాలు, నల్ల కండువ
Chandrababu Naidu: ముడుపుల స్కాం లో చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. సుమారు 118 కోట్లు చంద్రబాబుకు ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆగస్టు 4వ తేదీన ఐటీశాఖ చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన�