శ్రీశైల మల్లన్న | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు కళ్లెం వేణుగోపాల్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు.
శ్రీశైల క్షేత్రం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం చేసి వార పూజలు చేశారు.
డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
పౌర్ణమి పూజలు | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించ�
అమావాస్య ప్రత్యేక పూజలు | శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు.
హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.