కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ ఆవరణను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి పోలీస్శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్రావు తెలిపారు. ఈ నెల 2న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మల్ల�
మోహిని కుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం నర్సింగపూర్లోని మోహినికుంట మల్లికార్జున స్వ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ దర్శనాన్ని ఈనెల ఒకటోతేదీ సాయంత్రం 6 నుంచి 6వ తేదీ వరకు నిలిపివేస్తున్న ఆలయ ఈవో ఆలూరి బాలాజీశర్మ తెలిపారు.
శనివారం వైకుంఠ ఏకాదశి. తర్వాత రెండు రోజులు వరుసగా సెలవులు. దీంతో శ్రీశైల (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం నుంచి మూడు రోజులపాటు ఆర్జిత
భక్తితో కొలిచే భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న దైవం మల్లన్నపేట మల్లికార్జున స్వామి. ఎంతో మహిమగల దేవుడిగా ప్రతీతి. కరీంనగర్కు ఉత్తరాన 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమైన మల్లన్నపేటలో వెలిసిన దై�
శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయం కార్తీక మాసం (Karthika Masam) శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. నెల రోజుల్లో రూ.3.57కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల ఆలయ హుండీలను బుధవారం అక�
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవరోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయ�
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా.. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు, వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని అందోల్ ఎమ్యె�
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్
కొమురవెల్లి మల్లికార్జున స్వామి తలనీలాల సేకరణ హక్కుల టెండరు ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. నెలాఖరు వరకు టెండరుదారులు ఆన్లైన్లో టెండరు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న ఆన్లైన్ టెండర్ను ఖరారు చేయనున్