టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా.. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు, వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని అందోల్ ఎమ్యె�
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్
కొమురవెల్లి మల్లికార్జున స్వామి తలనీలాల సేకరణ హక్కుల టెండరు ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. నెలాఖరు వరకు టెండరుదారులు ఆన్లైన్లో టెండరు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న ఆన్లైన్ టెండర్ను ఖరారు చేయనున్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జునస్వామికి సహస్ర ఘటాభిషేకం శాస్ర్తోక్తంగా ప్రారంభమైంది. స్వామివారి ఘటాభిషేక పూజలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యన�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆలయంలో మల్లికార్జున స్వామివారికి (MalliKarjuna swamy) సహస్ర ఘటాభిషేకం (Sahasra Ghatabhishekam) శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజ�
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది.
Rathotsavam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు భ్రమరాంబ అమ్మవారితో కలిసి రథంపై శ్రీశైల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించార�
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు గురువారం ఉదయం చైర్మన్ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవారికి వివిధ పూ�
బ్రహ్మోత్సవాలకు చిలుకూరి సురగంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. శనివారం నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.