సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం నుంచే మల�
శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పరమ శివుడి దర్శనానికి ఉభ య తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్తర దక్షిణా ది యాత్రికులు కూడా అధికసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. స�
వేలాల జాతరకు శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. శుక్రవారం గుట్టపై గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, శనివారం సమీప గోదావరి పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు.
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
మహాశివరాత్రి సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్లో ఆదివాసీల జాతరను అధికారికంగా నిర్వహించారు. లింగాల మండలం భౌరాపూర్ ఆలయానికి పలు జిల్లాల నుంచి విచ్చేసిన చెంచుల సమక్షంలో శుక్ర
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ శైలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సా యంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించా రు. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభ మై నందిమండపం వ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆదాయానికి గండిపడుతున్నది. కొందరు అక్రమంగా పాస్లు విక్రయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని సొంతజేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. భక్తులు వీఐపీ దర్శనానికి రూ.500, �
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చె�
మాది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రజల అవసరా లు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దా మోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని మంత్రి దర్