Aghori at Mallanna Temple | సాధారణంగా అఘోరాల గురించి చాలా మందికి తెలుసు. బంధాలు, అనుబంధాలను విడిచిపెట్టి హిమాలయాల్లో శివుడి కోసం తపస్సులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే అఘోరాల మాదిరిగానే అఘోరీలు కూడా ఉంటారని చాలా తక్�
Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తులకు స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొంది. శ్రావణ మాసోత్సవాల్లో భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పా�
Srisailam Temple | శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా వారాంతపు సెలవులు రావడంతోపాటు శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే. దాంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు.. జలాశయం అందాలను చూ
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవ
మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన అగ్నిగుండాలు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆలయ వర్గాల నేతృత్వంలో వికారాబాద్ జిల్లా కెంపిన మఠం మ�
ఫాల్గుణ మాసం చివరి ఆదివారం సందర్భంగా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత ఐనవోలు మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా, మల్లన్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం నుంచే మల�
శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పరమ శివుడి దర్శనానికి ఉభ య తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్తర దక్షిణా ది యాత్రికులు కూడా అధికసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. స�
వేలాల జాతరకు శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. శుక్రవారం గుట్టపై గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, శనివారం సమీప గోదావరి పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు.