ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
మహాశివరాత్రి సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్లో ఆదివాసీల జాతరను అధికారికంగా నిర్వహించారు. లింగాల మండలం భౌరాపూర్ ఆలయానికి పలు జిల్లాల నుంచి విచ్చేసిన చెంచుల సమక్షంలో శుక్ర
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ శైలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సా యంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించా రు. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభ మై నందిమండపం వ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆదాయానికి గండిపడుతున్నది. కొందరు అక్రమంగా పాస్లు విక్రయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని సొంతజేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. భక్తులు వీఐపీ దర్శనానికి రూ.500, �
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చె�
మాది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రజల అవసరా లు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దా మోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని మంత్రి దర్
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్�
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జున�
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ ఆవరణను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్�