Srisailam | అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక
Srisailam | శ్రీశైలంలోని (Srisailam) శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో...
మొయినాబాద్ : చిలుకూరు సురంగటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి కల
ముషీరాబాద్ : తెలుగు భాషా చైతన్య సమితి-లక్ష్య సాధన ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వైభవం కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక�
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మెక్కులుగా చెల్లించే తలనీలాల వేలం పాటలో ఓ భక్తుడు రూ.7,30,08000కు సొంతం చేసుకున్నారు. పరిపాలనా భవనంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో కళ్యాణకట్ట తలనీలాల బహిరంగ వేలం�
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామంలో నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శనివారం మల్లికార్జున స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రత�
చేర్యాల, నవంబర్ 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఎగ్జిట్గేట్ నుంచి వచ్చి దర్శించుకోవడాన్ని ఆలయ ధర్మకర్తల మండలి నిషేధించింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన సమ�
ప్రారంభమైన ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మూడు రోజుల పాటు ఉత్సవాలు కొమురవెల్లిలో మొదటి రోజు ప్రత్యేక పూజలు హాజరు కానున్న శ్రీశైల శైవ పీఠాధిపతి చేర్యాల, నవంబర్ 9 : కొమురవెల్లి మల్లికార్జున
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : శ్రీశైలం ఈఓ | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఇందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ.. అందుక�