ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆలయంలో మల్లికార్జున స్వామివారికి (MalliKarjuna swamy) సహస్ర ఘటాభిషేకం (Sahasra Ghatabhishekam) శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజ�
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది.
Rathotsavam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు భ్రమరాంబ అమ్మవారితో కలిసి రథంపై శ్రీశైల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించార�
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు గురువారం ఉదయం చైర్మన్ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవారికి వివిధ పూ�
బ్రహ్మోత్సవాలకు చిలుకూరి సురగంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. శనివారం నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.