మల్లన్న రథోత్సవం | శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
చేర్యాల, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగిం పు సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము
భృంగివాహనంపై ఆది దంపతులు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి.
శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారం ఏడోరోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం ఆలయంలో చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివప�
శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సోమవారం ఐదో రోజు ఆలయంలో పూజాధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జప�