డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
పౌర్ణమి పూజలు | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించ�
అమావాస్య ప్రత్యేక పూజలు | శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు.
హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
మల్లన్న రథోత్సవం | శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
చేర్యాల, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగిం పు సందర్భంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము
భృంగివాహనంపై ఆది దంపతులు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.