శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి.
శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారం ఏడోరోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం ఆలయంలో చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివప�
శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సోమవారం ఐదో రోజు ఆలయంలో పూజాధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జప�