ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న లలితాంబికా (Lalithambika) దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున ఒక్కస�
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జునస్వామి (Mallikarjuna Swamy) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారం ఆలయానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ‘మమ్మేలు మల్లన్న సామి, కొరమీసాల సామి�
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్�
మండలంలోని బంజారా సేవా సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ను ఆదివారం కలిశారు.
కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య వెలిసిన మల్లికార్జున స్వామి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. కొన్నేళ్ల కిత్రం వెలిసిన మల్లికార్జున స్వామి సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహిస్తారు.
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. సోమవార
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల హుండీలను ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది. శివసేవకులు ఉభయ దేవాలయాలతో ప�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్య
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్ర
శ్రీశైలం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వ
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున గంగాధర మండపం నుంచి ఆలయ ప్రవేశం చేసిన స�
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు భక్తులకు మల్లికార్జునస్వామి సర్వదర్శనం కూడా మొదలయింది.