పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సామూహిక లక్ష బిల్వర్చన పూజా కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా జరిపారు. శ్రావణమాసం అత్యంత ప్రవిక్�
Srisailam | లోక కల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం ఉదయం విశేష అభిషేకం, పుస్పపుష్పార్చనలు జరిపించారు. మొదట ఘంటామఠంలో ఆ తర్వాత.. భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో పూజలు కొనసాగాయి.
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి అర్చకులు భక్తులచే సామూహిక లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం దర్శించుకున్నారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఓదెల ఆలయానికి రావడంతో ఒగ్గు కళాక�
Srisailam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కెనరా బ్యాంక్ అధికారులు బొలెరో మ్యాక్స్ పికప్, బొలెరో క్యాంపర్ వాహనాలను విరాళంగా అందించారు.
Srisaila Temple | ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిష
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.3.74లక్షల ఆదాయం సమకూరిందని అధి
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార దేవాలయాల్లో హుండీలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు వారాల్లోనే రూ.
Bonalu | భోలక్ పూర్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి కళ్యాణం, స్వామివారికి 51 కలశాలతో అభిషేకం, ఎల్లమ్మ బోనం సమర్పించారు.
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలంలో గురువారం నుంచి సోమవారం వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 9 గ�
Ugadi | ఉగాది మహోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి 31 వరకు ఐదురోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల్లో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జున స్వామివార్లకు విశేషార్చనలు నిర్�
Srisaila Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం, ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. దాంతో శ్రీగిరులన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నా�