Maha Shivaratri Brahmotsavalu | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో యాగశాల ప్రవేశంతో ఉత్స�
Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలుకు ఆలయ యంత్రాంగం సర్వం �
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Srisailam Temple | శ్రీగిరి క్షేత్రలో ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. వేడుకలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ముమ్మర ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించ�
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబ
మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు కొనసాగుత�
శ్రీశైలం (Srisailam) శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనుమ పండుగ నేపథ్యంలో దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటు�
Bhogi Celebrations | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో సోమవారం భోగిమంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం కార్యక్రమాన్ని జరిపారు.
Srisailam | భోగి పండుగ సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో సోమవారం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వందమంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు వేశారు.
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 13న వార్షిక ఆరుద్ర ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలలో ఆరుద్స ఉత్సవం నిర్వహిస్తుండగా.. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున వార్షిక ఉత్సవం నిర�
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కల్యాణ మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకు
Srisailam | స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బుధవారం పారిశుధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ తీశారు.