శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పరమ శివుడి దర్శనానికి ఉభ య తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్తర దక్షిణా ది యాత్రికులు కూడా అధికసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. స�
బడంపేట రాచన్నస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు గర్భగుడిలోని శివలింగానికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ శైలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సా యంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించా రు. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభ మై నందిమండపం వ�
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో గురువారం రైల్వేస్టేషన్(హాల్ట్) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు భూమిపూజ చేయనున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలుమార్గంలో ని�
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జున�
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న లలితాంబికా (Lalithambika) దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున ఒక్కస�
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జునస్వామి (Mallikarjuna Swamy) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారం ఆలయానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ‘మమ్మేలు మల్లన్న సామి, కొరమీసాల సామి�
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్�
మండలంలోని బంజారా సేవా సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ను ఆదివారం కలిశారు.
కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య వెలిసిన మల్లికార్జున స్వామి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. కొన్నేళ్ల కిత్రం వెలిసిన మల్లికార్జున స్వామి సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహిస్తారు.
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. సోమవార