Revanth Reddy | తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది. ఎట్టకేలకు రెండురోజుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నది.
కాంగ్రెస్ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్టు తెలిపారు
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అవినీతి కంపు కొడుతున్నది. తాజాగా రెండు భారీ అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకమైన కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డైవలప్మెంట్ కార్పొరేషన్ లిమ�
తక్కువ కులానికి చెందిన, అంటరాని వారనే కారణంతోనే అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపనకు బీజేపీ సర్కార్ ఆహ్వానించలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ
ప్రధాని మోదీకి చరిష్మా లేకనే జమిలీ ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా ఓట మిని తప్పించుకోవాలని ఆ పార్టీ ఎత్తులు వే
కాంగ్రెస్లో దళిత గిరిజన అగ్రనేతలకే అడ్రస్లేదని, అలాంటిది ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో పేద దళితులను దగాచేస్తారా? అని బీఆర్ఎస్ సీనియర్నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.