ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ�
ఏఐసీసీలో మల్లికార్జున ఖర్గే ఒక బొమ్మ మాత్రమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ను వాడుకున్నట్టే నేడు ఖర్గేను వాడుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�
Donald Trump - Congress | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలిపింది.‘ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి ముందుకు సాగేందుకు ఎదురు చూస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య. సొంతపార్టీపైనే జీవన్రెడ్డి తీవ్ర ఆ గ్రహం. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా మారాయని విమర్శ.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీలోని ఈ పరిణామాలను తాను జీర్ణించుకోలేకపోతున్నానన�
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే
వరుస కుంభకోణాల నేపథ్యంలో కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ప్రమోషన్గా సీఎం పదవి ఇస్తే తప్పక
కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక్ ఖర్గేను బర్తరఫ్ చేయాలని, ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్ను కోరారు.
KTR | తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున �
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించొద్దని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఆకాంక్షించారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి సరైన సమయంలో సరైన అడుగులు వేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్�
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. వీరంతా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు.