జనాభా ప్రాతిపదికన జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో మంగళవారం సభ పలుమార
బీహార్ డీఎన్ఏ’ విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి అధికారానికి వచ్చే సమయానికి రాష్ట్ర అధికార యంత్రాంగంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో కొందరు బీహార్కు చెందినవారు ఉన్నారు. సీనియారిటీ కారణంగా వారిలో కొందర�
ఎన్నికల కమిషన్ దేశంలో ఎన్నికలను న్యాయంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించేందుకు ‘ఈగిల్' పేరిట కాంగ్రెస్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ పల్లెలు, పట్టణాల్లోని ఏ గల్లీ చూసినా, ఏ వాడకు వెళ్లినా బెల్ట్షాపుల జాడలు కనిపిస్తున్నాయి. ఊళ్లల్లో ఏ బస్టాండ్ పక్కన చూసినా, ఏ వాడలోని కిరాణా దుకాణంలోకి తొంగిచూసినా మద్యం అక్రమ అమ్మకాలు బహిరంగం�
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల్లో, కాంగ్రెస
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ�
ఏఐసీసీలో మల్లికార్జున ఖర్గే ఒక బొమ్మ మాత్రమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ను వాడుకున్నట్టే నేడు ఖర్గేను వాడుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�
Donald Trump - Congress | అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలిపింది.‘ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి ముందుకు సాగేందుకు ఎదురు చూస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య. సొంతపార్టీపైనే జీవన్రెడ్డి తీవ్ర ఆ గ్రహం. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా మారాయని విమర్శ.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీలోని ఈ పరిణామాలను తాను జీర్ణించుకోలేకపోతున్నానన�
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే
వరుస కుంభకోణాల నేపథ్యంలో కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ప్రమోషన్గా సీఎం పదవి ఇస్తే తప్పక