తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను ప్రత్యర్థి పార్టీలు, నాయకులు ఎవరూ పల్లెత్తు మాట కూడా అనటం లేదు. సడన్గా ఈ మార్పునకు కారణం ఏమిటి? భారత్ జోడో యాత్రతో ఆ పార్టీ ఏమైనా పునీతమైపోయిందా? అనుకుంటే పొరపాటే. ‘కాగల కార్యా�
Union Budget | మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ ఎంపీలు దూరం కానున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో మాణిక్రావ్ ఠాక్రేను
రైతన్నలు మరో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనలతో వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించి ఈనెల 19(శనివారం) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది.
Mallikarjuna Kharge | కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ