KCR | ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిరికోడు అని, ఎంపీగా తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో పోటీ చేద్దామంటే పారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
Mallareddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి కూడా వెళ్లారు. తాను పార్టీ మారడం లేదని మల్లారెడ్డి స్పష�
Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఓ చిన్న రిక్వెస్ట్ చేశారు. 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది కాబట్టి.. 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి.. కాబట్టి ఆ రెండ�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
Mallareddy | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) ప్రజలు బీఆర్ఎస్(BRS )వైపే ఉంటారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy )అన్నారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికే మేడ్చల్ ప్రజలు జై కొడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, యువకులు, కుల సంఘాల నుంచి లభిస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.
మహిళల ఆర్థికస్వావలంబనకు కృషి చేసింది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజాఆశీర్వాదంతో 100ఎమ్మెల్యేసీట్లు పక్కాసాధిస్తామని కార్మిక శాఖమంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్
తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నార�
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని, అభివృద్ధికే ప్రజలంతా పట్టం కట్టాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన�
అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్ను ఖతం చేస్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్ గ్�
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6, 14, 17, 18వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మంత్రి నిర్వహించారు.
ముస్లింల సంక్షేమానికి గత తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్,కీసర మండలం యాద్గార్పల్లిలోని శుభం గార్డెన్లో ముస్లింల ఆత్మీయ సమ�