రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించాలని ఆ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెగడపల్లి మండలం రాజారాంప�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డ�
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు.
నా జీవితాంతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించనని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా
మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి వైద్య కళాశాలకు గురువారం వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులు అప్పియరెన్స్ నోటీసులు జారీచేశారు. 2022లో పీజీ సీట్ల భర్తీ విషయమై కొన్ని కళాశాలలపై విచారణ చేపట్టారు.
‘ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి.. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించడం లేదు. ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం �
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గీత కార్మికులకు ఉపాధి అవకాశం కలిగిందని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, రాంపూర్ సమీపంలో 2014లో నాటిన ఈత వనాన్నిజిల్లా ఎక్సైజ�
ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పెగడపల్లి మండల రైతు సంఘం నాయకుడు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి పేర్కొన్నారు.
అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించకుండా తమ కార్యకర్తలకే ఇచ్చే విధంగా కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని మేడ్చల్ జిల్లావాసులు ఆరోపించారు.
తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామ�
కాంగ్రెస్ 16 నెలల పాలనలో కరువు ఏర్పడిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశ�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన గురువారం జీవోఅవర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చిన్నచూపు చూశారు. 1.45 గంటల సమయంలో మొత్తం 52 మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
అసెంబ్లీ లాబీలో మంగళవారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయి. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయి పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనుల నిమిత్తం ఉపముఖ్యమంత్రి భట్టి �