మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి వివిధ పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద�
కాంగ్రెస్కు ఓటేసి ఆగం కావొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ జగన్గూడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించా�
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లింగాపూర్ తండాలో కౌన్సిలర్ అభ్యర్థి ముడావత్ నవీన్ తరుపున �
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమికి సంబంధించి సర్వే నిర్వహించడం వల్ల యాజమాన్య హకులు తేలవని హైకోర్టు స్పష్టంచేసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం దూకుడుగా కొనసాగుతున్నది. నామినేషన్లకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికలో స్పష్టత ఉన్న నేపథ్యంలో ప్రచారంలో బీఆర్ఎస్ జోరు
హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజాపాలన పేరుతో పబ్బం గడుపుకొంటూ మోసం చేసిన ఆ పార్టీ పతనం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధి�
Mallareddy celebration | సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. సంక్రాంతి నేపథ్యంలో పూడూరు-కిష్టాపూర్ డివిజన్ KLR ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిట�
Naveen Polishetty | హీరో నవీన్ పోలిశెట్టి స్పీడుకు, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తోడవ్వడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. 'అనగనగా ఒక రాజు' చిత్ర ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వ
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం..అశాస్త్రీయంగా జరిగిందంటూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదిక
జూబీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ప్రచారానికి తరలివెళ్తున్నారు. మోసపూరిత హామీలను ఇ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను తీవ్ర మోసానికి గురి చేసిందని పెగడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు, �
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించాలని ఆ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెగడపల్లి మండలం రాజారాంప�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డ�