డంపింగ్యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, దుర్వాసన నుంచి శాశ్వత పరిష్కారం చూపి ఈ ప్రాంతవాసులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి ప్రజాప్రతినిధులు, డంపింగ్యార్డ్ వ
మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమమే తెలంగాణకు మణిహారమైందని, ప్రజా పాలనను తిరస్కరిస్తూ బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజా సమస్యలపై కొట్లాడుదామన
Malla Reddy | విద్యా రంగంలో అనేక సంస్థలను స్థాపించి గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ప�
జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ‘రెండేండ్లుగా డంపింగ్ యార్డ్కు ప్రభుత్వం నిధులు కే�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీని ఘనంగా నిర్వహించారు. స్వర్ణోత్సవంలో భాగంగా మేడ్చల్లో సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించ�
హైదరాబాద్ నగరంలో అత్యవసర వైద్య సేవల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ‘వన్ హెల్త్ అంబులెన్స్' సేవలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కో�
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి వివిధ పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద�
కాంగ్రెస్కు ఓటేసి ఆగం కావొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ జగన్గూడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించా�
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లింగాపూర్ తండాలో కౌన్సిలర్ అభ్యర్థి ముడావత్ నవీన్ తరుపున �
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమికి సంబంధించి సర్వే నిర్వహించడం వల్ల యాజమాన్య హకులు తేలవని హైకోర్టు స్పష్టంచేసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం దూకుడుగా కొనసాగుతున్నది. నామినేషన్లకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికలో స్పష్టత ఉన్న నేపథ్యంలో ప్రచారంలో బీఆర్ఎస్ జోరు
హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజాపాలన పేరుతో పబ్బం గడుపుకొంటూ మోసం చేసిన ఆ పార్టీ పతనం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధి�
Mallareddy celebration | సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. సంక్రాంతి నేపథ్యంలో పూడూరు-కిష్టాపూర్ డివిజన్ KLR ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిట�