KTR | హమాలీలు వడ్ల బస్తాలు మోసి కష్టపడ్డారు.. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నాడు. అయితే ఆయన ఏ సంచులు మోస్తున్నాడో నాకంటే మీకే బాగా తెలుసు.. ఆ మూటలను రేవంత్ రెడ్డి ఎక్కడికి మోస్తున్నాడో కూడా రాష్ట్ర ప
KTR | అధికారం పోతే పోయింది.. కానీ కొన్ని వాస్తవాలు ఇయ్యాళ్ల మనకు కూడా తెలుస్తున్నయి. కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ది తెలిసిందని... ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
గోదావరి నది తీరాన గల ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీ రామలింగేశ్వరస్వామి త్రికుటాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రుపొందిస్తున్నట్లు రాష్ట్ర పురవాస్తు శాఖ డైరెక�
మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్లుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట�
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి లయన్స్ క్లబ్ ద్వారా తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి అన్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన క్లబ్ ఆధ్వర్యంలో స్
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని, మాజీ సర్పంచ్ బిట్ల సరోజన తన వంతుగా పాఠశాలకు బాధ్యతగా ప్రత్యేక చేయూతను అందించారు.
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామస్తులు స్థానిక సర్పంచ్ గొండ రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరా�
రైతులు పండించిన వరి, మక్కజొన్న పంటల కోనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఎసీఎస్ ఆధ్వర్యంల�
పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలాగా కాపాడిన మక్కజొన్న పంట కండ్ల ముందే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ తో కాలిబూడిదైందటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన �
మల్లాపూర్ మండలంలోని కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన పోలాస ధరణి అనే విద్యార్థినికి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పాఠశాల టాపర్ గా నిలిచింది. కాగా ఆమెకు స్థానిక గ్రామసర్పంచ్ ఎ
వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�