Hydraa | ప్రభుత్వ స్థలంగా పేరొంటూ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలానికి ఫెన్సింగ్ వేసిన హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫెన్సింగ్ వేసినందునకు బాధిత పిటిషనర్లకు రూ.లక�
Mallapur | జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం శివారులో ఓ స్కూల్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బోల్తాపడిన వాహనం మండల కేంద్రంలోని వికాస్ మోడల్ స్కూల్కు చెందినదని స�
మల్లాపూర్ మండల కేంద్రంలోనీ ప్రసిద్ధిగాంచిన అతి పురాతన కనక సోమేశ్వర స్వామి దేవాలయం సోమన్న గుట్ట మీద మహా శివరాత్రిని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహి�
మల్లాపూర్, ఫిబ్రవరి 7: మహా శివరాత్రి వేడుకలను పునస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వర స్వామి జాతర ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
కోరుట్ల పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో మంగళవారం మండల విద్యాధికారి గంగుల నరేశం ఆధ్వర్యంలో వ్యాయమ ఉపాధ్యాయులతో సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈనెల 21న హైదరాబాదులో టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన అభ్యుదయ ఉత్సవ విద్యా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్ అన్నారు.
ఈటి టెక్ ఎక్స్ ఎక్స్పో బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమం స్కూల్ ఫస్ట్ యాప్, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 13న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ�
ఆ బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖా
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సక్రమంగా ధాన్యం కొనుగోలు జరగడంలేదని ఆరోపిస్తూ మంగళవారం రైతులు కేంద్రం ఆవరణలో రహదారిపై బైఠాయించి ధర�
మల్లాపూర్ మండల జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ముందు క్వింటాల్ వడ్లకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనంటూ మాటమార్చింది. అయినా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిల�