మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక టీయూడబ్యూహెచ్ 143-జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వేముల శ్రీనివాస్, తోట లింగన్న, బూరుగుపల్లి �
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నిమిషకవి సారంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా వీరి కుమారులైన పాత్రికేయుడు నిమిషకవి రాజేష్, రవి కలిసి సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, పాల�
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నాలుగవ చివరి శ్రావణమాస సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మల్లాపూర్ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నామని ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కరుణించు కరంట్ ట్రాన్స్ఫార్మర్ అంటూ ట్రా�
మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశ
తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మొక్కలు నాటి మన మహోత్సవాన్ని ప్రారంభించారు.
స్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహ
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో గ్రామాభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శపాఠశాలకు వెళ్లే దారిలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు పూర్తిగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్, వైస్ చైర్మన్గా చి
రైతులకు వ్యవసాయ మోటార్లకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిచాలని భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
త్రేతాయుగ చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్గా శీలం రవి నియమితులయ్
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.