యావత్ ప్రపంచమే మెచ్చిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింతగా వ్యవహరిస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. మొన్నటివరకు అభాంబాలు వేస్తూ, ఆరోపణ�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగంచేసిన దుబ్బాక ప్రాంత రైతుల పంటపొలాలకు సాగునీటిని సరఫరా చేసి, వారి కన్నీళ్లను తుడవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 14 గ్రామాల ప్రజలకు గజ్వేల్ సమీపంలోని సంగాపూర్-ముట్రాజ్పల్లి గ్రామాల మధ్య 600ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2273 డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ హయాంలో న�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపాలని ఆ మండలంలోని పలు గ్రామాల రైతులు కోరారు. బుధవారం ముస్తాబాద్ పట్టణ అఖ�
సాగు నీటి గోస తీర్చడానికి అపర భగీరథుడు కేసీఆర్ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ ఈ ఏడాది 18.90 టీఎంసీలకు చేరుకుంది. గతేడాది 16.20 టీఎంసీల నీటిని నింపగా ఈసారి 18.90 టీఎంసీల వరకు నీటిని నింపా�
మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 9.75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని మల్లన్నసాగర్ డీఈఈ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆరు రోజుల పాటు తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా పంపింగ్ జరుగుతుంద
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి పరవళ్లు మొదలయ్యాయి. గురువారం తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి అధికారులు నాలుగు పంపులను ఆన్చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు.
తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్
రైతులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీరు విడుదల �
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమ
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం 8 గ్రామాల ముంపు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో భాగంగా నిర్మాణం చేయబోయే కాలనీ నిమిత్తం 102 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రచురణ కోసం రాసిన లేఖ ప్రతిని అంద�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లతోపాటు ప్రాధాన్యతా క్రమంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేయ
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని, తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, అమలవుతున్న సంక్షే మ పథకాలను దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం ఆకాంక్షించింది.
బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చేందుకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు గలగల పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడాయి. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ పంపుహౌస్ నుంచి 12వ ప్యాక�