మల్కాజిగిరి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ�
అత్యంత కీలకమైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ధీమాతో వ్యూహాల�
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుర్చీ కోసం రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు.. ఆపార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్�
ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని..మీ కుటుంబ సభ్యుడిగా.. సేవకుడిగా ఉంటానని.. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి లాగానే ముచ్చట్లు చెప్పి, ఓట్లు వేయించుకోవాలని మ
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 1500 అర్బన్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 1600 ఓటర్లు మించకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు.
ఐదు ఎంపీ స్థానాలతో ఉన్న అనుబంధం కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలక భూమిక పోషించనున్నది. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..అవి చేవెళ్ల, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మల్క�
మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రాజకీయంగా భిక్ష పెట్టిన మల్కాజిగిరి పార్లమెంట్ను మరిచి కొడంగల్లో అభివ�
బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం కర్మన్ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్�
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా ఆదివారం బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి ల�