ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా ఆదివారం మల్కాజిగిరిలో నిర్వహించే సన్నాహక సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైస ఇవ్వలేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పేర్కోన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో రూ.కోటి 43 లక్షల కేంద్ర ప్రభుత్వ ని�
బాధితుల దృష్టి మళ్లించిన దుండగులు వేర్వేరు చోట్ల రెండు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. పీవీఎన్ కాలనీకి చెందిన తేజ ఉదయం పాలు కొనడ�
మల్కాజిగిరి నియోజకవర్గం, మచ్చబొల్లారం డివిజన్లోని ఏడు కాలనీల డ్రైనేజీ సమస్యను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మచ్చబొల్లారం డివిజ�
తెట్లకుంట చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్కు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజకీయ పునర్జన్మనిచ్చిన మల్కాజిగిరికి ఏమి చేశాడో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలని.. ఎంపీగా గెలిచిన అనంతరం ఏనాడు మల్కాజిగిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్
MLA Mallareddy | రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్(BRS graph) పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు.
కంటోన్మెంట్కు సాయ న్న చేసిన సేవలకు గుర్తుగా ఆయన కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు.
MLA Krishna Rao | మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన రేవంత్రెడ్డి మల్కాజిగిరి అభివృద్ధికి చేసిందేమిలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
MLA Krishna Rao | మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీల నేతలు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని(Ragidi Lakshmareddy) ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్