MLA Madhavaram | మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్లో బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించడకం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram) అన్నారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రోజుకో వివాదం బయటపడుతున్నది. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో పేపర్ లీకేజీకి ప్రయత్నం చేసిన ఘటన మరువకముందే తాజాగా మేడ్చల్
దేశంలో అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో చేసిన అభివృద్ధి పనులు చూసి.. ప్రజలు మల్కాజిగిరి పరిధిలోన�
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశే
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్లో 46.80 శాతం జరిగింది. పోలింగ్ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓ�
నేను నాయకున్ని కాదు.. సేవకున్ని. ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నా మీద నమ్మకంతో మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.
మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్స
మల్కాజిగిరి కాంగ్రెస్కు మైనంపల్లి సెగ బాగానే తగిలింది. ఆ పార్టీ కండువా కప్పుకొని ఆయన హైదరాబాద్లో కాలు మోపింది మొదలు.. ఏ ఒక్కరూ కాంగ్రెస్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. హన్మంతరావు ఢిల్లీ నుంచి నగరానిక�
మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆ పార్టీలో కిరికిరి మొదలైంది. ఆయన కోసం ఎన్నో ఎండ్లుగా పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేస్తారా? అని ఆ వర్గం అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నద�
త్వరితగతిన కేసులను విచారించి, సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరధే తెలిపారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మేడ్చల్-మల్కా�