మాల్దీవులలోని భారత సైన్యంలో దాదాపు 25 మంది సోమవారం స్వదేశానికి బయల్దేరారు. మాల్దీవులకు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ కార్యకలాపాలను వీరు నిర్వహించేవారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. మే 10 తర్వాత తమ దేశంలో ఒక్క భారతీయ సైనికుడు ఉండబోడ ని ప్రకటించారు.
మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు.
మాల్దీవుల్లో భారత సైనికుల స్థానంలో సమర్థులైన సాంకేతిక సి బ్బందిని ఉంచుతామని భారత్ వెల్లడించింది. మాల్దీవులతో రెండో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన కొన్ని రోజుల తర్వాత గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయిత�
Indian troops in Maldives | మాల్దీవుల్లోని భారత సైనికుల స్థానంలో (Indian troops in Maldives) సమర్థులైన సాంకేతిక సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువార
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
లక్షద్వీప్ విషయంలో ఇప్పటికే వివాదం నెలకొన్న వేళ.. మాల్దీవులు మరో వివాదానికి తెర లేపింది. భారత్కు చెందిన కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ ఫిష్షింగ్ బోట్లలోకి ఎక్కారని ఆరోపించింది.
Maldives | మాల్దీవుల (Maldives) వివాదం వేళ ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయంలో కేంద్రం కోత విధించిన విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో మాల్దీవులకు పొరుగు దేశం పాకిస్థాన
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
Maldives Tourism | భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకం (Maldives Tourism)లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
Impeachment Motion | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజును అభిశంసించే తీర్మానానికి (Impeachment Motion) ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) దీని కోసం సంతకాలు �
మాల్దీవుల పార్లమెంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులు బాహాబాహీకి దిగడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు క్యాబినెట్లోకి నలుగురు మంత్రుల చేరికకు పార్లమెంట్ ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా �
China ship | భారత్తో మాల్దీవుల వివాదం వేళ పరిశోధన నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి మాల్దీవుల దిశగా ప్రయాణం సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ చైనీస్ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్ర�