మాలే, మార్చి 5: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. మే 10 తర్వాత తమ దేశంలో ఒక్క భారతీయ సైనికుడు ఉండబోడ ని ప్రకటించారు.
మిలిటరీ దుస్తుల్లోనే కాదు సివిల్ దుస్తుల్లోనూ మాల్దీవుల్లో భారతీయ మిలిటరీ ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో భారత్ మూడు ఏవియేషన్ ప్లాట్ఫార్మ్లను నిర్వహిస్తున్నది.