రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన 14 గంటల 54 నిమిషాలపాటు మాట్లాడారు.
Union Budget 2025 | కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025) విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు అందజేయనున్నారు. పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచిం�
Maldives | మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. ఆ దేశం పర్యాటకరంగంపైనే ఆధారపడి ఉన్నది. అయితే, గతకొద్ది ఆ దేశానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో విదేశీ కరెన్సీకి భారీగా కొరత ఏప్పడింది. మాల్దీ�
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సరికొత్త రాజకీయ గాలి వీస్తున్నది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు పాత పార్టీలను తిరస్కరించి నూతన రాజకీయ శక్తులకు పట్టం గట్టారు.
ఐసీసీ టీ20 వరల్డ్కప్ గెలిచి ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు మాల్దీవులు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా తమ దేశంలో సంబురాలు చేసుకోవాలని దానిని తాము ఒక గౌరవంగా భావిస్తామన�
భారతీయులు మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు. ఆయన సోమవారం పీటీఐతో మాట్లాడుతూ భారత్, మాల్దీవులు మధ్�
చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ భారత్తో కయ్యానికి దిగిన మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గ
మాల్దీవులు మాజీ మంత్రి భారత జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేయటం వివాదాస్పదంగా మారింది. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారగా, దీనికి ఆజ్యం పోసేలా మాజీ మంత్రి మరియం షి�
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతు�
మాల్దీవులు అధ్యక్షుడు మయిజ్జు మొండి వైఖరి వీడాలని, భారత్తో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే సూచించారు. చైనా అనుకూలుడుగా ముద్రపడిన ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు భారత్ పట్ల తీవ్ర వ్యతిరే�
లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వ్యూహాత్మక నౌకాదళ స్థావరాన్ని భారత్ ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ జటాయు పేరిట నెలకొల్పిన ఈ స్థావరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల ప్రారంభించారు.