మాల్దీవులకు మన దేశానికి మధ్య వివాదం చెలరేగిన నాటి నుంచి మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ప్రధాని మోదీ అక్కడ పర్యటించడంతో ఒక్కసారిగా సోషల్మీడియాలో వైరల్గా �
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
మాల్దీవుల వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఆ దీవుల రాజ్యం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మాయిజ్జు అంతకంతకు భారత వ్యతిరేక వాగాడంబరాన్ని పెంచుతుండటమే ఇందుకు ప్రబల నిదర్శనం.
Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
‘మాల్దీవులు చిన్న దేశమే కావొచ్చు, కానీ మమల్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు’ అని ఆ దేశాధ్యక్షుడు మహమద్ మాయిజ్జు తాజాగా వ్యాఖ్యానించారు. చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరిస్తామంటే కుదరదని భారత్ను ఉద�
భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాల్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో లక్షద్వీప్లో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఎయిర్పోర్టు ని�
Lakshadweep | బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ దేశ డిప్యూటీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సోమవారం దీనిపై వివరణ కోరుతూ భారత్లో మాల్దీవుల రాయబారి ఇబ�
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ సముద్రతీరంలో సేదదీరుతూ సాయం సంధ్య వైపు చూస్తున్న ఫొటో మీడియాలో వైరలైంది. అదే ఫొటో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభానికి దారితీయడం గమనార్హం.
Maldives | వెకేషన్.. అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మాల్దీవ్సే (Maldives). సెలబ్రిటీలు సైతం తరచూ మాల్దీవ్స్కే ఎక్కువగా వెళ్తుంటారు. ఇక ఏటా మాల్దీవులను సందర్శించే పర్యాటకుల్లో భారతీయులే అత్యధికం. ప్రపంచ దేశాల �
Maldives | లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవులతో ఇక్కడి పర్యాటకరంగాన్ని పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులతో పాటు పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మ�
ప్రధాని నరేంద్ర మోదీపై (PM Modi) సోషల్ మీడియా వేదికగా ఇద్దరు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం మాల్దీవుల ప్రభుత్వం వారిని ఆదివారం సస్పెండ్ చేసింది.