మాల్దీవులు అధ్యక్షుడు మయిజ్జు మొండి వైఖరి వీడాలని, భారత్తో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే సూచించారు. చైనా అనుకూలుడుగా ముద్రపడిన ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు భారత్ పట్ల తీవ్ర వ్యతిరే�
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. మే 10 తర్వాత తమ దేశంలో ఒక్క భారతీయ సైనికుడు ఉండబోడ ని ప్రకటించారు.
మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు.
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
Impeachment Motion | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజును అభిశంసించే తీర్మానానికి (Impeachment Motion) ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) దీని కోసం సంతకాలు �
మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదివారం మీడియాకు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం క�